ప్రసాదం దాతగా గుమ్మడి రాజశేఖర్

64பார்த்தது
ప్రసాదం దాతగా గుమ్మడి రాజశేఖర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లి గ్రామంలో విగ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణనాయకుడి నిమర్జనం సందర్బంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు సమర్పించే ప్రసాదాన్ని గుమ్మడి రాజశేఖర్ అందజేశారు. విగ్నేశ్వరుని కృప ప్రజలందరిపై ఉండాలని వేడుకుంటున్నట్లు మంటప నిర్వహకులు తెలిపారు. 19 ఏండ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி