ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన గల్ఫ్ బాధితుడు

67பார்த்தது
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన గల్ఫ్ బాధితుడు
సిరిసిల్లకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు 2 నెలల క్రితం సూపర్ మార్కెట్లో పనిపై సౌదీ అరేబియా దేశం వెళ్లి అక్కడ ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేయగా సౌదీ అరేబియా నుండి సిరిసిల్లకు సురక్షితంగా చేరుకున్నాడు. సోమవారం ఇమ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி