రాజన్నను నేడు ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా..!?

67பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని శుక్రవారం 22వేల 522 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

தொடர்புடைய செய்தி