వీర్నపల్లి: గుండెపోటుతో సబ్ స్టేషన్ ఆపరేటర్ మృతి

67பார்த்தது
వీర్నపల్లి: గుండెపోటుతో సబ్ స్టేషన్ ఆపరేటర్ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం. జవహర్ లాల్ నాయక్ తండాకు చెందిన భూక్య రాజం నాయక్ (46) సబ్ స్టేషన్లో ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్ప కూలాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

தொடர்புடைய செய்தி