సింగరేణి ని ప్రైవేటీకరిస్తే ప్రజా పోరాటాలు తప్పవు: సిపిఎం

69பார்த்தது
సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం గోదావరిఖనిలో బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు బి. వి రాఘవులు హాజరై మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోమని సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ప్రజా పోరాటాలు తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వై యాకయ్య అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పలువురు పాల్గోన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி