కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

79பார்த்தது
కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేకంగా పలు సమస్యలపై సమావేశమైనారు. సమావేశమైన పలు సమస్యలలో భాగంగా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు అందవలసిన పరిహార ప్యాకేజీ విషయంలో చాలా సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతుందని వీలైనంత తొందరగా డబ్బులు అందజేయాలని ఎమ్మెల్యే తెలియచేసారు.

தொடர்புடைய செய்தி