పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టిపిసి పవర్ ప్లాంట్ లో 20 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తూ ఇటీవలే కరోనా మహమ్మారితో మృతి చెందిన కోడూరు మూర్తి కుటుంబానికి సీ&ఐ తోటి కార్మికులు, సీ&ఐ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ సహకారంతో ఆ కుటుంబానికి మూడు లక్షల 16 వేలు ఆర్థిక సాయం కార్మికులు మూర్తి కుటుంబానికి అండగా నిలిచారు.