మహిషాసుర మర్థని రూపంలో అమ్మవారు

82பார்த்தது
మహిషాసుర మర్థని రూపంలో అమ్మవారు
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లిలోని శ్రీనందిశ్వర శ్రీకృష్ణ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్థని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు, పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி