సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

83பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
రామగిరి మండలంలోని నవాబ్ పేట గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును గ్రామస్తులు కోరారు. సోమవారం మంథనికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ నాయకులు రొడ్డ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి గ్రామ సమస్యలను విన్నవించారు. గ్రామ సమస్యలను తెలిపిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி