100 శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీపీఓ

76பார்த்தது
100 శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీపీఓ
గ్రామపంచాయతీలలో వంద శాతం పన్ను వసూల్లు పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. బుధవారం మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 24 వరకు ఇంటి పన్నుల వసూలు ఆయా గ్రామపంచాయతీలో 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంథని డిఎల్పిఓ సతీష్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி