మద్యం సేవించి జాతరలో వాహనాలు నడిపితే కఠిన చర్యలు

3655பார்த்தது
మద్యం సేవించి జాతరలో వాహనాలు నడిపితే కఠిన చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం, బుధవారం జాతర ఉత్సవాలు జరగనున్నాయి. కాగా, వచ్చే భక్తులు ఎవరైన మద్యం సేవించి జాతరలో వాహనాలు నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై డి. సుధాకర్ తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி