మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఆరు గ్యారెంటీలతో ప్రజలకు అభయ హస్తాన్ని అందిస్తున్నామని ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించారు.