9 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు..

19388பார்த்தது
9 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు..
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లో ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లలో 9 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி