మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అభయ హస్తం కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ సిద్దం వేణు పరిశీలించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపీటీసీ పట్నం అశ్విని, శ్రీనివాస్ ఉపసర్పంచ్, పరుశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.