మరణించిన వారి కుటుంబానికి బియ్యం వితరణ

71பார்த்தது
మరణించిన వారి కుటుంబానికి బియ్యం వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గురువారం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన దర్శనపు రాములు గత పది రోజుల క్రితం గుండెపోటుతో మరణించగ ఈ రోజు వారి కుటుంబాన్ని పరమర్శించి 50కేజీల బియ్యం గొడిశెల జితెందర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி