పాముకాటుకు గురైన విద్యార్థికి పరామర్శ

62பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో పాము కాటుకు గురైన విద్యార్థి రోహిత్ ను ఆదివారం టిడిపి రాష్ట్ర నాయకులు పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు చెట్కూరి నారాయణ గౌడ్, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி