రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం మంగళవారం ఇల్లంతకుంట మండల
కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్
కేటీఆర్ బానిస అంటూ మండిపడ్డారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ప్రజలు ఓడించిన వారికి బుద్ధి రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారు. అదే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భూంపల్లి రాఘవ రెడ్డి అన్నారు.