సంతలో మహిళపై చెప్పుతో దాడి చేసిన పండ్ల వ్యాపారి

67பார்த்தது
సంతలో మహిళపై చెప్పుతో దాడి చేసిన పండ్ల వ్యాపారి
కేశవపట్నం వారసంతలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేసాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళా రైతును అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడి నుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி