పోషణ మాసం ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి

78பார்த்தது
పోషణ మాసం ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి
ఈ నెల 30 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమాల్లో ప్రజలందరిని భాగస్వాములను చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. నెల రోజుల పాటు నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, గౌతమ్ రెడ్డి, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி