బోర్ మోటార్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

51பார்த்தது
బోర్ మోటార్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో గురువారం యాదవ సంఘం ఆవరణలో బోర్ మోటార్ ఏర్పాటుకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం యాదవ సంఘం నాయకులు, పంతులు రాజయ్య భార్య లస్మవ్వ అనారోగ్యంతో భాధపడుతూ ఉండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మాజీ సర్పంచ్ సరోజన మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி