వ్యవసాయ భూముల్లో ఫార్మసిటి వద్దు

60பார்த்தது
వ్యవసాయ భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా న్యాల్కల్ మండలం డప్పురు గ్రామంలో జరుగుతున్న ఆందోళనకు శనివారం సిపిఎం మద్దతు తెలిపింది. ఆయన మాట్లాడుతూ సారవంతమైన భూముల్లో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తే ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி