54 సంవత్సరాల తర్వాత ఒక దగ్గర కలుసుకున్నారు

71பார்த்தது
54 సంవత్సరాల తర్వాత ఒక దగ్గర కలుసుకున్నారు
వీరంతా వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు స్థిరపడ్డారు. కొందరు ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్ద ఉంటున్నారు. ఇలాంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1969-71 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని జనప్రియ హోటల్లో సోమవారం నిర్వహించారు. 54 సంవత్సరాల తర్వాత ఒక్క దగ్గర కలుసుకోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

தொடர்புடைய செய்தி