ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

60பார்த்தது
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 65 మంది వివిధ సమస్యలపై ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி