అక్షయపాత్ర కార్యాలయం ముందు ధర్నా

53பார்த்தது
అక్షయపాత్రలో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జూలై 25 వ తేదీన అక్షయపాత్రలో విధులు నిర్వహించేందుకు వస్తున్న ముగ్గురు నవీన్, అభిషేక్, సందీప్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చెప్పారు. వీరి కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி