వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

81பார்த்தது
వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
గుమ్మడిదల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీని శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. భక్తుల నుంచి వచ్చిన కానుకలు నగదును కమిటీ సభ్యులు వెల్లడించారు. మొత్తం హుండీ ఆదాయం 4 లక్షల 60 వేల రూపాయలు భక్తుల నుంచి వచ్చాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி