రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గుండా రాజ్యం నడుస్తుంది

78பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి అన్నారు.

தொடர்புடைய செய்தி