కొండా లక్ష్మణ్ విగ్రహ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

62பார்த்தது
కొండా లక్ష్మణ్ విగ్రహ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
స్వాతంత్ర సమరయోధుడు, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన స్థలాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని మందాపూర్ ఎక్స్ రోడ్ కూడలిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహా ప్రతిష్టాపన స్థలాన్ని పద్మశాలి కుల బంధువులతో కలిసి పరిశీలించారు. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని అన్నారు.

தொடர்புடைய செய்தி