యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దు

64பார்த்தது
యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దు
జీవన ప్రయాణంలో విద్యార్థి దశ కీలకమైనదని విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పక్కన పేట అక్కన్నపేట ఎస్సై విజయ్ భాస్కర్ అన్నారు. అంతక పేట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி