సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకుల నిరసన

77பார்த்தது
సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకుల నిరసన
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్ధిపేటలోని ముస్తాబాద్ వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. కేంద్రమంత్రి రవనీత్ బిట్టు దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీని చూసి బిజెపి భయపడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రం, గోపికృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி