గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌కు ఘన సన్మానం

78பார்த்தது
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌కు ఘన సన్మానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆర్యవైశ్య డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ కు ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, మార్యాల శ్రీనివాస్, కాపర్తి వైకుంఠం, శ్రీహరి, రాము, ప్రసాద్, జగదేవపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி