గజ్వేల్ కు... రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం

83பார்த்தது
గజ్వేల్ కు... రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం
రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను గాంధీభవన్లో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిందేనని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி