జమ్మకశ్మీర్‌లో రేపు రెండో విడత పోలింగ్

57பார்த்தது
జమ్మూకశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తంగా మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని ఆరు జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.

தொடர்புடைய செய்தி