మధ్య వేలికి బంగారు ఉంగరం ధరిస్తే అశుభం అంటున్న పండితులు

52பார்த்தது
మధ్య వేలికి బంగారు ఉంగరం ధరిస్తే అశుభం అంటున్న పండితులు
చాలా మంది చేతికి ఉన్న అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలు ధరిస్తారు. అయితే మధ్య వేలికి బంగారు ఉంగరం ధరించడం అశుభం అని పండితులు చెబుతున్నారు. ఇది శనికి సూచన అని, మధ్య వేలికి బంగారు ఉంగరం పెట్టుకుంటే డబ్బు కొరత ఏర్పడుతుందని అంటున్నారు. ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని సూచిస్తున్నారు. ఇక బొటను వేలికి కూడా బంగారు ఉంగరం ధరించకూడదు. దానికి బదులుగా వెండి ఉంగరం ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி