ఇచ్చి పడేసిన సంజా శాంసన్ (వీడియో)

556பார்த்தது
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 111 పరుగులు చేశాడు. టీ20ల్లో మొదటి సెంచరీ సాధించిన అతడు.. రోహిత్‌శర్మ తర్వాత వేగవంతమైన (40 బంతుల్లో) శతకం చేసిన భారత బ్యాటర్‌గా ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్లూ తనను విమర్శిస్తున్న నెటిజన్లకు ఇచ్చి పడేశాడు అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி