బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో

85பார்த்தது
బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యక్తులకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు రాస్తారోకో గురువారం నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி