మిషన్ భగీరథ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

80பார்த்தது
మిషన్ భగీరథ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి లోని మిషన్ భగీరథ ఈఈ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు. నెలకు కనీసం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఈ విజయలక్ష్మి కి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో కార్మికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி