జిల్లాలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

60பார்த்தது
సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా సంగారెడ్డి పట్టణంలో 3.93 సెంటీమీటర్లు ఆ తర్వాత కంది మండలంలో 3.48 రామచంద్రపురంలో 3.38, అత్యల్పంగా రాయికోడ్ లో 1.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ లో రెండు ఇల్లు కోల్పోయాయి. ఝరాసంఘం, కల్హేర్, న్యాల్కల్ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

தொடர்புடைய செய்தி