విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

55பார்த்தது
విద్యార్థులు క్రీడల్లో రాణించాలని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ వెంకటేశం అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో క్రీడా వస్తువులను గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థి ప్రభాకర్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులు అందించినట్లు చెప్పారు. పట్టణ అధ్యక్షుడు జార్జి, కార్యదర్శి రామప్ప పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி