విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి: అదనపు కలెక్టర్

78பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి: అదనపు కలెక్టర్
పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ మాధురి అన్నారు. కొండాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி