ఎన్ఎంఎస్ఎస్ దరఖాస్తు గడువు 25 వరకు పెంపు

62பார்த்தது
ఎన్ఎంఎస్ఎస్ దరఖాస్తు గడువు 25 వరకు పెంపు
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 25వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி