వరద నీటిలో పర్యటించిన మంత్రి దామోదర్

76பார்த்தது
భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ చక్ర కాలనీ, రెవెన్యూ కాలనీలో వరద నీటిలో నడుచుకుంటూ మంత్రి దామోదర రాజనర్సింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం పర్యటించారు. వరద నీటిలోన నడుచుకుంటూ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రోడ్లపై ఉన్న వరద నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி