ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ తరగతులు ప్రారంభం

64பார்த்தது
ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ తరగతులు ప్రారంభం
సంగారెడ్డి లోని మెడికల్ కళాశాలలో త్వరలో ఎంబిబిఎస్ బ్యాచ్ తరగతులు ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధా మాధురి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల చివరి వారం వరకు 150 మందిని అడ్మిషన్ ద్వారా తీసుకుంటామని చెప్పారు. వీరికి అక్టోబర్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி