తెలంగాణ యాస, భాషలో ప్రజలను చైతన్యం చేసిన కాళోజీ

61பார்த்தது
తెలంగాణ యాస, భాషలో ప్రజలను కాలోజీ చైతన్య మంత్రులు చేశారని సి డి సి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, పట్టణ ఉప అధ్యక్షులు మోహన్ , పట్టణ మైనార్టీ కార్యదర్శి అజీమ్ , సురేష్ నాయక్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி