మోకాలు నీళ్లలో నడిచి సమస్యలు తెలుసుకున్న జగ్గారెడ్డి

58பார்த்தது
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజంపేట మల్కాపూర్ శివారులోని పలు కాలనీలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయని స్థానికులు జగ్గారెడ్డికి తెలిపారు. వెంటనే నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

தொடர்புடைய செய்தி