నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దీర వనిత ఐలమ్మ

83பார்த்தது
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దీర వనిత ఐలమ్మ
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీరవనిత ఐలమ్మ అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలరెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఆమె విగ్రహానికి మంగళవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி