తిరుమల కల్తీ లడ్డుపై విచారణ జరిపించాలి

77பார்த்தது
తిరుమల కల్తీ లడ్డుపై విచారణ జరిపించాలి
తిరుమల లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జంగం అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. సదాశివపేటలోని బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయచ్ఛిత్తి హోమ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆడివయ్య, కోశాధికారి శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు శశిధర్, బసవలింగం, నగేష్, శంభు ప్రసాద్, ప్రవీణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி