ప్రజావాణిలో 72 వినతులు

75பார்த்தது
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఆర్ఓ పద్మజ రాణి, కలెక్టరేట్ ఏవో పరమేశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులపై సత్వరమే స్పందించారు. ఆయా శాఖల అధికారులు పిలిపించి వెంటనే పరిష్కరించిన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி