పాఠశాల క్రీడా సమాఖ్య పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

64பார்த்தது
పాఠశాల క్రీడా సమాఖ్య పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు పటాన్చేరు లోని మైత్రి గ్రౌండ్ లో ఘనంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం జ్యోతి ప్రజ్వలన్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని చెప్పారు. ఈనెల 28వ తేదీ వరకు ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி