జిన్నారం మండల కేంద్రంలో మోస్తారు వర్షం

67பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల మండల పరిధిలోని పెద్దమ్మ గూడెం, చౌదరి గూడెం, నల్తూర్, శివనగర్, ఊట్ల, కొడకంచి తదితర గ్రామాలలో శనివారం రాత్రి ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు
జలమయంగా మారాయి. వర్షంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.

தொடர்புடைய செய்தி