నేడు కంగ్టిలో ప్రజా దర్బార్

62பார்த்தது
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనుల్లో నిర్వహించిన ఆడిట్‌పై గురువారం ఎంపీపీ కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడిఓ సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలివారు. ఉదయం 9: 30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావేదికలో ఉపాధి హామీ పథకం అడిషనల్‌ డీఆర్‌డీఏ బాలరాజు టీం హాజర వుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు పాలొనాలని సూచించారు.

தொடர்புடைய செய்தி